తాటిబెల్లంతో టీ, కాఫీ, స్వీట్లు, రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.  ఆరోగ్యానికి మంచిదనడంతో దీనికి డిమాండు ...
ఆదోని పట్టణంలోని ఇందిరా గాంధీ ఎరుకల కాలనీలో ఆదివారం తెల్లవారుజామున తాళం వేసిన ఐదు ఇళ్లకు దొంగలు కన్నం వేశారు. కాలనీలో నివాసం ...
ఇంటర్నెట్‌ డెస్క్: గల్ఫ్‌ దేశమైన ఒమన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో తొమ్మిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి ...
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (100; 168 బంతుల్లో) సెంచరీ బాదాడు. లంకతో తొలి టెస్టులోనూ ...
నేతలు ఎవరైనా కాంగ్రెస్‌ పార్టీ నియమాలు దాటితే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.
2026 ఆగస్టు 28, శుక్రవారం పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. ఖగోళ శాస్త్రపరంగా ఇది ఈ సంవత్సరంలో సంభవించే రెండో ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర రక్షణశాఖ (Ministry of Defence)కు చెందిన అధికారిణి దిల్లీలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.
భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ (Karn Sharma) అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ...
మహారాష్ట్ర (Maharashtra)లోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో ఇటీవల ఐ ఫోన్‌ (iPhone) వివాదమై ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు మృతి ...
శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని కంటైనర్‌ అర్ధరాత్రి బోల్తా పడింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని కంటైనర్‌ బోల్తా పడింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ ( Bangladesh )లో దారుణం చోటుచేసుకుంది. విశ్రాంత హిందూ టీచర్‌ కుటుంబం హత్యకు గురైంది. తన ...