భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్‌ పుస్తకాలను ...
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎం-ఎంఎ్‌సవై) పథకానికి ఎంపికయ్యారు.. చేపల చెరువులు తవ్వారు.. చేపలు పెంచుతున్నామంటూ భారీగా ...
హైదరాబాద్‌లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని ప్లాట్‌ నంబర్‌ పీ1కు తెలంగాణ పారిశ్రామిక మౌలిక ...
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ...
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఆయన బ్రిటన్‌ పర్యటనకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమెరికా ...
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా మొరాయిస్తున్న రైస్‌మిల్లర్లపై ...
సీనియర్‌ సినీ నటి ‘షావుకారు’ జానకి(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ...
సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ పదే పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ...
వనపర్తి కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఢిల్లీకి చేరాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ...
పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ..! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వచ్చాక.. ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని ...
ప్రముఖ కథా, నవలా రచయిత, గ్రామీణాభివృద్ధి సంస్థ విశ్రాంత ప్రాజెక్టు డైరెక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు (97) కన్నుమూశారు.
వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక ఆయుర్వేద చికిత్స కోసం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.