రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా ...
వందేమాతరం' గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం కోసం ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా అమోదం తెలిపింది.
ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ...
తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే దిశగా కీలక అడుగు పడింది. సీఎం రేవంత్రెడ్డి ...
టీడీపీ విజయనగరం నియోజకవర్గ కేడర్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ వైసీపీపై ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై ...
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక సమీక్ష నిర్వహించారు.
యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఫ్లయింగ్ ...
డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తే తనకు ...
గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఏడంతస్తుల భవనం కూలిది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన విషయం తెలియడంతో ...
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే(38) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఈస్టర్న్ కేప్లోని ఆయన ...
ఆర్థిక అవకతవకలతోపాటు ఇతర ఆరోపణల నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ పదవికి మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా ...
వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. 40 ఏళ్ల వయసు తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results