బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో మనన్‌కుమార్‌ మిశ్ర ఆధ్వర్యంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కో-ఛైర్మన్‌ వై.ఆర్‌ సదాశివరెడ్డి ...
దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను కేంద్రం బలోపేతం చేస్తోంది. తాజాగా కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రూ.7 వేల కోట్లతో దాదాపు 1,800 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌పోర్టుల వద్ద ‘బోర్డింగ్‌ పాస్’ (Boarding Pass) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
‘వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా ఖండించింది.
అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేముందు చాట్‌జీపీటీ, ఆన్‌లైన్‌లో లక్షణాలను చూసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మం ...
అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇక ఎయిర్‌పోర్టులకు ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా తమ స్మార్ట్‌ ఫోన్లలోని ఈ-బోర్డింగ్‌ పాస్‌ చూపిస్తే సరిపోతోంది. ఈ మేరకు కేంద్రం ని ...