అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీని తెచ్చిందని ఇరాన్‌ ...
అమరావతి: కాకినాడలోని ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ విద్యార్థినుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే ...
ఇంటర్నెట్ డెస్క్: తొలి సెషన్‌లో పిచ్‌ పేసర్లకు కాస్త సహకారం అందిస్తోంది. దీంతో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13*), కేఎల్ ...
విదేశాలకు మోసపూరితంగా నిధులు బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్పై గుంటూరు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది ...
తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ...
ఇంటర్నెట్ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు వైస్‌ కెప్టెన్సీని (Team India Vice ...
మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిని కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా తన కుమార్తె సుస్మిత ...
గుత్తి కోట దుర్గం, పెను‘కొండ’ంత వైభవం, రాయదుర్గం రాతి ప్రాకారాలు, రత్నగిరి శిల్ప సంపద.. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కాదు..
రూ.కోట్ల విలువైన ఔషధాలకు లెక్కాపత్రం లేదు.. దస్త్రాల్లో చూస్తే మందులు అమ్మిన సంస్థ పేరుండాల్సిన చోట డమ్మీ.. డమ్మీ.. అని ...
దిల్లీలో పార్టీ నూతన కార్యవర్గంతో భేటీ కోసం కార్యాలయానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న భాజపా అధ్యక్షుడు నితిన్‌ ...
న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగవుతోందని, కొత్త తరం ఇటుగా వచ్చేందుకు అమితాసక్తి చూపుతోందని హైకోర్టు ప్రధాన ...
ఇటీవల ప్రారంభమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు తొలిసారి ప్రయాణించారు. విశాఖలో ...