సెప్టెంబర్ తొలివారంలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత విశాఖకు కూడా గోదావరి ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌పోర్టుల వద్ద ‘బోర్డింగ్‌ పాస్’ (Boarding Pass) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను కేంద్రం బలోపేతం చేస్తోంది. తాజాగా కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రూ.7 వేల కోట్లతో దాదాపు 1,800 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన ...
అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేముందు చాట్‌జీపీటీ, ఆన్‌లైన్‌లో లక్షణాలను చూసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మం ...
‘వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా ఖండించింది.
బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో మనన్‌కుమార్‌ మిశ్ర ఆధ్వర్యంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కో-ఛైర్మన్‌ వై.ఆర్‌ సదాశివరెడ్డి ...
అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇక ఎయిర్‌పోర్టులకు ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా తమ స్మార్ట్‌ ఫోన్లలోని ఈ-బోర్డింగ్‌ పాస్‌ చూపిస్తే సరిపోతోంది. ఈ మేరకు కేంద్రం ని ...
Cartoons News, Headlines, Breaking News, Articles1 ...
ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంకతో రెండో టెస్టు కోసం టీమ్ఇండియా (IND vs SL) సన్నద్ధమవుతోంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా మ్యాచ్‌ ...
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 6 శాతం అమ్మకాలు పడిపోయి 91,729 య ...
ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల (AUS vs BAN) మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి టెస్టులో బంగ్లా ...
కర్ణాటకలో అనలాగ్‌ పనీర్‌ (analogue paneer) విక్రయాలపై ప్రభుత్వం ఏడాది నిషేధం విధించింది. 2027 ఆగస్టు 17 వరకు ఈ నిషేధం అమల్లో ...